పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: సిపిఐ ధర్నా

68பார்த்தது
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: సిపిఐ ధర్నా
హనంకొండ జిల్లా కాజీపేట మండలం ఎమ్మార్వో కార్యాలయం ముందు శుక్రవారం పేదలకు ఇండ్లు పంపిణీ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, మునిగాల బిక్షపతి, మాలోతు శంకర్ నాయక్, అశోక్, స్టాలిన్, రవి దీప పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி