వర్దన్నపేట: హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

82பார்த்தது
వర్దన్నపేట: హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని వర్దన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసి కౌన్సిలర్ నీలారపు అశోక్ కుమార్ అన్నారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి వరంగల్  ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి అక్టోబర్ 31 వరకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం చేపడతామన్నారు. అందులో భాగంగా శనివారం వర్దన్నపేట మండలం డిసి తండా గ్రామంలో ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி