వరంగల్: దేవాలయాలలో కనీస ఏర్పాట్లను మరచిన దేవాదాయ శాఖ

57பார்த்தது
వరంగల్: దేవాలయాలలో కనీస ఏర్పాట్లను మరచిన దేవాదాయ శాఖ
శతబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచినా ఓరుగల్లు నగరం నేడు దేవి నవరాత్రుల సందర్బంగా వెలవెల పోయిందని వరంగల్ జిల్లా బిజెపి పార్టీ అధికార ప్రతినిధి ఆడేపు వెంకటేష్ శనివారం మండిపడ్డారు. ఓకప్పుడు సాంస్కృతిక వారధికి చిహ్నంగా ఉండి, కాకతీయుల కాలంలో ఉన్న వైభవాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి నవరాత్రుల సందర్బంగా సరైన ఏర్పాట్లు చేయలేదని అన్నారు.

தொடர்புடைய செய்தி