పీసీసీ అధ్యక్షుడుని అభినందించిన మంత్రి

52பார்த்தது
పీసీసీ అధ్యక్షుడుని అభినందించిన మంత్రి
హైదరాబాద్ లో ఆదివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్ చేపట్టారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కలిసి పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలియజేసారు.

தொடர்புடைய செய்தி