బెల్టుషాపులపై టాస్క్ ఫోర్స్ దాడులు

64பார்த்தது
గాంధీ జయంతి సందర్భంగా నగర శివార్లలో బెల్టు షాపులు జోరుగా విక్రయాలు జరిపాయి. కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్టు షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కేయూసీ పీఎస్ పరిధిలోని నిరూప్ నగర్ తండాలో ఆడెపు రమాదేవి బెల్టుషాపు నుంచి రూ. 54, 600 విలువ చేసే మద్యం, భూక్య లైలు నుంచి రూ. 50, 590 విలువ చేసే మద్యంను పట్టుకొని సీజ్ చేసినట్లు బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி