ఎసిబికి చిక్కిన తహశీల్దార్ మాధవి

4233பார்த்தது
ఎసిబికి చిక్కిన తహశీల్దార్ మాధవి
ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల తహశీల్దార్ మాధవి కన్నూరు గ్రామంకు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర
విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30 వేల రూపాయలు డిమాండ్ చేసి 5 వేల రూపాయలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులకు చిక్కినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం జరిగిన ఈ సంఘటన అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేస్తున్నారని వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி