పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించినా విద్యార్థులు

51பார்த்தது
హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో గురువారం ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పిహెచ్డి విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత గల విద్యార్థులకు పిహెచ్డి సీట్ల కేటాయించాలని పీహెచ్డీ బాధిత విద్యార్థులు పురుగుల మందు తాగే ప్రయత్నం చేశారు. రిజిస్టర్ మల్లారెడ్డి పురుగుల మందు బాటిల్లను విద్యార్థుల నుండి లాక్కొని బయట పారేశారు. తమకు న్యాయం చేయాలని లేదంటే మాకు చావే శరణ్యం అంటూ కేయూ పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు.

தொடர்புடைய செய்தி