ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి

64பார்த்தது
ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సాఫీగా సాగేటట్టు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఖరీఫ్ సీజన్లో రైతుల నుండి కొనుగోలు చేసే ధాన్యం ప్రక్రియకు సంబంధించి వ్యవసాయ, పౌర సరఫరాలు, డీఆర్డీవో ఐకేపీ, మార్కెటింగ్, తూనికలు- కొలతలు, శాఖల అధికారులు, రైస్ మిల్లుల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி