వరంగల్ జిల్లాలోని ములుగు రోడ్డులోని త్రిబుల్ ఐఎ అకాడమీలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సేవలు వైద్యరంగం విద్యారంగం ఉద్యోగ కల్పన ఉద్యోగులు చట్టాలు చేయడం సవరించడం న్యాయవ్యవస్థ వంటి కార్యక్రమాలతో ఈ ఎన్నికల్లో ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. ఐదు నియోజకవర్గాలలో తమ అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు.