విద్యుత్ స్తంభానికి ఢీకొని శ్రావణ్ మృతి

81பார்த்தது
విద్యుత్ స్తంభానికి ఢీకొని శ్రావణ్ మృతి
హసన్‌పర్తి పెగడపల్లికి చెంది శ్రావణ్ ఈ నెల 14న బైక్ పై బయటికి వెళ్లి తిరిగి రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. 15న ఉదయం వంగపహాడ్-ఆరెపల్లి ఔటర్రింగ్ రోడ్ మధ్యలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఫోన్ సమాచారంతో, రోడ్డు ప్రక్కనే విద్యుత్ స్తంభానికి ఢీకొని శ్రావణ్ చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆదివారం రాత్రి సీఐ చేరాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி