వాహనాలు తనిఖీలు చేసిన మిల్స్ కాలనీ ఎస్ఐ శ్రీలత

2675பார்த்தது
వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట వద్ద మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీలత ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరూ రూ. 50 వేలకు మించి డబ్బు తీసుకెళ్ళరాదని సూచించారు. అత్యవసర పరిస్థితులలో డబ్బులకు తగిన రసీదులు ఉండాలన్నారు. వాహనాలు తనిఖీలు చేసేటప్పుడు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி