ఉద్యానవన విభాగ అధికారులతో సమావేశం

57பார்த்தது
ఉద్యానవన విభాగ అధికారులతో సమావేశం
నగర పరిధి లోని చెరువు గట్ల వెంబడి మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. నగర పరిధిలోని నీటి వనరులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

தொடர்புடைய செய்தி