వాసవి మాత దేవాలయంలో కోటి కుంకుమార్చన కార్యక్రమం

1161பார்த்தது
హనుమకొండ జిల్లాలోని ములుగు రోడ్డులో గల వాసవి మాత దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకొని కోటి కుంకుమార్చన కార్యక్రమం వాసవి మాత దేవాలయం అర్చకులు తాటికొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ. 2500 మంది మహిళా భక్తులు పాల్గొని పసుపు, కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி