జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించిన జడ్జీలు

65பார்த்தது
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ చైర్మన్స్ నిర్మలా గీతాంబ, అపర్ణాదేవి శనివారం న్యాయ సేవా సదనములో జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు.కక్షిదారులు హాజరు అయ్యి, తమ తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్దం కావాలని కోరారు. రాజీపడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి, రాజీ కుదుర్చుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி