అమ్మవారిని కొలిస్తే సకల విద్య బుద్ధులు సిద్ధిస్తాయి

84பார்த்தது
తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రమే లేదని భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు అన్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. మూడవరోజు అమ్మవారు గాయత్రీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీ రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే సకల విద్య బుద్ధులు సిద్ధిస్తాయని భక్తులు కోరిన కోరికల నెరవేరుతాయని అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు.

தொடர்புடைய செய்தி