ప్రభుత్వ పాఠశాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

75பார்த்தது
ప్రభుత్వ పాఠశాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మొదలైన పనులను వేగవంతంగా ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని బైరాన్ పల్లి, హరిశ్చంద్ర నాయక్ తండా, కొత్తపల్లి, అర్వపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி