మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

53பார்த்தது
రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుండి వంద శాతం సబ్సిడీపై వచ్చిన చేపపిల్లలను వడ్డేపల్లి చెరువులో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో 700 పైగా చెరువులు ఉండేవని, ఈసారి 811 చెరువులలో ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేప పిల్లలను విడుదల చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி