హనుమకొండ జిల్లా కేంద్రంలోని పద్మాక్షమ్మ గుండంలో బతుకమ్మలు వేయడం వల్ల గుండం మొత్తం మురుగుగా మారి దోమలు తయారై అనారోగ్యం పాలవుతున్నామని సోమవారం సాయంత్రం స్థానికులు తెలిపారు. గుడికి రావాలంటేనే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక కాలనీవాసులు వాపోయారు. గుండంలో ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించాలని