గంగమ్మ ఒడికి పోయిరావయ్య గణపయ్య

2313பார்த்தது
హనుమకొండ జిల్లా కేంద్రంలోని గణేశుని నిమజ్జనం వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సిద్దేశ్వర ఆలయం గుండం వద్ద భక్తులతో సందడి నెలకొంది. గంగమ్మ ఒడికి పోయిరావయ్య గణేష్ మహారాజు అంటూ. భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. సిద్దేశ్వరుని గుండం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி