ఈనెల 15 నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

787பார்த்தது
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థాన అర్చకులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిళ్ల శంకర్ శర్మ మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరై మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி