కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రజా సంఘం అధ్యక్షులు నాయన భరత్ కి వారి కమిటీ సభ్యులకు
కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదివాసి సంఘం చైర్మన్ రాయపురం సాంబయ్య అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.