కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

81பார்த்தது
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఇరు పార్టీల నినాదాలతో కౌన్సిల్ సమావేశం హోరెత్తింది. ఇరు పార్టీల కార్పొరేటర్లు బడ్జెట్ పై చర్చించనున్నారు. కౌన్సిల్ హాల్ లోకి మేయర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు రాగానే బిఆర్ఎస్ కార్పొరేటర్లు భారీ ఎత్తున నినాదాలు చేశారు. బడ్జెట్ సమావేశంలో నల్ల కండువాలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி