ఫాతిమా నగర్ లో వాహన తనిఖీలు నిర్వహించిన సిఐ రాజు

1620பார்த்தது
హనుమకొండ జిల్లాలోని ఫాతిమా నగర్ లో మంగళవారం సాయంత్రం కాజీపేట సిఐ రాజు ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ 50 వేలకు మించి డబ్బులను తీసుకువెళ్లరాదని సూచించారు. అత్యవసర పరిస్థితులలో డబ్బులకు తగిన రసీదులు వెంట ఉంచుకోవాలని అన్నారు. వాహన తనిఖీలు నిర్వహించేటప్పుడు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி