భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి నివాళులర్పించిన అదనపు కలెక్టర్

79பார்த்தது
భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి నివాళులర్పించిన అదనపు కలెక్టర్
ప్రముఖ సంఘసంస్కర్త, ఆది ఆంధ్రసభ వ్యవస్థాపకులు భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాన్ని హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంఘసంస్కర్త భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు జిల్లా కలెక్టర్ రాధిక గుప్తా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో వై. వి. గణేష్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి నిర్మల, ఇతర జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி