కస్టమర్ గా వచ్చి మొబైల్ దొంగలించిన మహిళ

85பார்த்தது
హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ సంజయ్ మార్ట్ లో ఆదివారం షాపు ఓనర్ మొబైల్ ను కష్టమర్ గా వచ్చిన ఓ మహిళ దొంగలించింది. అప్పు సొప్పు చేసి పెట్టుబడి పెట్టి చిరు వ్యాపారం కొనసాగించే క్రమంలో కొందరు కస్టమర్లు ఇలాంటి చోరీలకు పాల్పడడం వ్యాపారులకు తీవ్ర నష్టాలను మిగుల్చుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు దుకాణదారులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி