విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
వరంగల్ రామన్నపేటలోని డాక్టర్. రాజేంద్రప్రసాద్ భారతి చాటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు 25 మందికి లాంగ్ నోట్ బుక్స్, పెన్నులను శుక్రవారం పంపిణీచేశారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత రోజుల్లో విద్య అనేది తప్పనిసరి అయిందన్నారు.