కాజీపేట మండలంలో యువతి దారుణహత్య

5019பார்த்தது
కాజీపేట మండలంలో యువతి దారుణహత్య
కాజీపేట మండల శివారు అమ్మవారిపేట లోని సాయినాథ్ రియల్ ఎస్టేట్ వెంచర్ భట్టుపల్లి నుండి ఉర్సుగుట్ట వెళ్లే దారి లో సుమారు 30ఏళ్ల వయస్సుగల యువతిని దుండగులు హత్యచేశారు. యువతి ముఖంపై బండరాళ్ళతో కొట్టి చంపిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. బుధవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

தொடர்புடைய செய்தி