ఎంజీఎం సమస్యలు పరిష్కరిస్తాం

53பார்த்தது
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రతిరోజు గంట సమయం కేటాయిస్తానని, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆస్పత్రిలో వివిధ వార్డులలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. కేటీఆర్ పర్యటనలో ఐదు గంటలు విద్యుత్ లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడ్డారని అవాస్తవాలు మాట్లాడరన్నారు.

தொடர்புடைய செய்தி