వరంగల్: చంద్రఘంటా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు

64பார்த்தது
వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేట రామాలయంలో శ్రీ రామ భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవీ శరన్నవరాత్రులలో భాగంగా 3వ రోజు చంద్రఘంటా అవతారంలో అమ్మవారు శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అందులో భాగంగా అమ్మవారి విగ్రహానికి వేద పండితుల ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఇట్టి పూజలో అమ్మవారి దీక్ష తీసుకున్న భక్తులు, దంపతులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி