ఆగిన ఏపీ ఎక్స్ ప్రెస్

75பார்த்தது
న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ రైల్లో ఏసీలు పని చేయకపోవడంతో ప్రయాణికులు ఆదివారం వరంగల్ రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏసీలు పని చేయలేదు. దీంతో వరంగల్ రైల్వే స్టేషన్లో రైలు ఆగిన వెంటనే ప్రయాణికులు అధికారులకు తెలిపి ఆందోళన దిగారు. ఏసీలు పనిచేయక పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 10 గంటలకు వెళ్ళింది.

தொடர்புடைய செய்தி