నేటి నుంచి పాఠశాలలకు సెలవులు

83பார்த்தது
నేటి నుంచి పాఠశాలలకు సెలవులు
వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు మంగళవారం పలు పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించిందని, ఈ సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక తరగతుల పేరిట పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ డీఈవో వాసంతి తెలిపారు.

தொடர்புடைய செய்தி