వరంగల్ సీపీ చిత్రపటానికి పాలాభిషేకం

575பார்த்தது
భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు వచ్చిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేసిన వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝూ చిత్రపటానికి ఆదివారం వరంగల్ హరిహర ఎస్టేట్ ఓనర్స్ క్షీరాభిషేకం చేశారు. 15 సంవత్సరాల క్రితం కూడా లే అవుట్ చేసిన సర్వే నెంబర్ 158 భూమిలో దౌర్జన్యంగా చొరబడి, నిర్మాణాలను, ప్రహరీలను, హద్దురాళ్ళను ధ్వంసం చేశారని, భూ కబ్జాదారులపై చట్టపరంగా శిక్షపడేలా చేసిన సిపికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி