నేడు మెడిగడ్డకు మంత్రి రాక

58பார்த்தது
నేడు మెడిగడ్డకు మంత్రి రాక
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం 11. 40 గంటలకు బేగంపేట విమానశ్రయం నుంచి బయలుదేరి హెలికాఫ్టర్లో 1 గంటకు అన్నారం బ్యారేజ్ కు చేరుకుంటారు. 1. 15 నుంచి 1. 45 గంటల వరకు అన్నారం బ్యారేజీ నుంచి బయలుదేరి 2 గంటలకు మేడిగడ్డకు చేరుకొని అక్కడే భోజనం చేస్తారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలిస్తారు.

தொடர்புடைய செய்தி