వరంగల్ లో ఖిలాడి లేడి అరెస్ట్

3324பார்த்தது
వరంగల్ లో ఖిలాడి లేడి అరెస్ట్
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఒంటరి మహిళ రోగులను లక్ష్యంగా చేసుకొని గొలుసు చోరీలకు పాల్పడుతున్న మహిళ దొంగను మట్టేవాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మహిళ కిలాడీ నుండి రూ. 2, 50 వేల విలువైన 35 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ. ముల్కనూర్ కు చెందిన శారద చికిత్స కోసం వచ్చిన వారిని కొట్టి ఒంటిపై వున్న బంగారు ఆభరణాల చోరీకి పాల్పడేదన్నారు.

தொடர்புடைய செய்தி