వరంగల్ లో మాంసం దుకాణాల తనిఖీ

80பார்த்தது
వరంగల్ లో మాంసం దుకాణాల తనిఖీ
వరంగల్ బల్దియా అధికారులు సోమవారం మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. అండర్ రైల్వే గేట్, కరీమాబాద్ ప్రాంతంలోని మాంసం దుకాణంలో మాంసాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి అమ్మకాలు చేయడం ద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని సోషల్ మీడియా ద్వారా తెలవడంతో తనిఖీలు చేపట్టి జరిమానా విధించారు. ఈ తనిఖీలో శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, సిబ్బంది గాదె కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி