యోగా దినోత్సవ వేడుకల్లో చినజీయర్ స్వామి

66பார்த்தது
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం వరంగల్ సీకేఎం కాలేజ్ గ్రౌండ్లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఘనంగా యోగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీ హాజరయ్యారు. వరంగల్ నగర ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థులు, వికాస తరంగిణి ట్రస్టు సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி