రామన్నపేటలో రక్తదాన దినోత్సవం

66பார்த்தது
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన దినోత్సవం జరిపారు. శుక్రవారం పది సార్లు రక్తదానం చేసిన ముస్తఫా, 15 సార్లు చేసిన పృథ్వీరాజ్ ను సత్కరించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, కోఆర్డినేటర్ మోహన్, ప్రకాశ్, సరళ, లక్ష్మణ్ పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி