వరంగల్ తూర్పులో బీజేపీకి భారీ మెజార్టీ

62பார்த்தது
మంత్రి కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పులో బీజేపీ అభ్యర్థికి మెజార్టీ రావడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ కు 74, 581, కాంగ్రెస్ అభ్యర్ది డాక్టర్ కడియం కావ్యకు 66, 627, బీఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కు 20, 360 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 7954 ఓట్ల ఆధిక్యం లభించింది. గత శాసనసభ ఎన్నికల్లో మంత్రి సురేఖకు 15, 625 మెజార్టీ వచ్చింది.

தொடர்புடைய செய்தி