వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ భయం

71பார்த்தது
వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ భయం
వరంగల్ జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో గురువారం అధికారులు, సిబ్బంది హై అలర్ట్ అయ్యారు. ఏసీబీ దాడులు జరుగబోతున్నాయనే ముందస్తు సమాచారం వచ్చిందంటూ అలెర్ట్ అయ్యారు. బ్రోకర్లు పరిసర ప్రాంతంలో లేకుండా జాగ్రత్త పడ్డారు. కార్యాలయ పరిసరాల్లోని ఆన్లైన్ కేంద్రాలు, అన్ని షాపులు మూసివేశారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే కార్యాలయం మధ్యాహ్నం 12 గంటల నుంచే నిర్మానుష్యంగా మారింది.

தொடர்புடைய செய்தி