త్వరలోనే వేతనాలు చెల్లిస్తాం

57பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో ఎంపీడీవో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పెండింగ్ వేతనాలు ఇవ్వాలని గ్రామపంచాయతీ సిబ్బంది ధర్నా చేపట్టారని తెలిపారు. ఇందుకు సంబంధించి మల్టీపర్పసు ఉద్యోగులకు మార్చి నెల శాలరీ పెండింగ్ ఉందని తెలిపారు. త్వరలోనే సమస్యను క్లియర్ చేసి వేతనాలను చెల్లిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி