టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి

54பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గురువారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల వద్దకు వెళ్లి గతంలో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వారికి వివరించారు. ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி