మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

70பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మళ్లీకుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలహాలం నెలకొంది. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని ఆ స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఒగ్గు పూజారుల చేత ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పట్నాలు సమర్పించారు.

தொடர்புடைய செய்தி