కార్యకర్తలతో సమావేశమైన రాజయ్య

68பார்த்தது
జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ శ్రేణులతో ముచ్చటించారు. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி