ప్రజలు వర్షల పట్ల అప్రమత్తంగా ఉండాలి

53பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. సాయంత్రం వేళలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி