ప్రజలు ఎండల పట్ల జాగ్రత్త

52பார்த்தது
ప్రజలు ఎండల పట్ల జాగ్రత్త
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజులుగా ఉక్కపోతతో జిల్లాలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోత ఉంటుందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி