8 లక్షల బంగారు ఆభరణాలు సమర్పణ

55பார்த்தது
జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో శ్రీ విష్ణు దుర్గామాత దేవాలయంలో అమ్మవారికి 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు సమర్పించి, ప్రత్యేక మోక్కులను ఆదివారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ చెల్లించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సకల సంపదలతో సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ సహకారం దిశగా సీఎం నాయకత్వంలో ముందుకు సాగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி