ఓటు వేసిన ఎమ్మెల్యే కడియం

73பார்த்தது
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ జరుగుతుంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி