మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన మార్కెట్ డైరెక్టర్

795பார்த்தது
మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన మార్కెట్ డైరెక్టర్
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పులి సోమయ్య(70)గారు అనారోగ్యంతో మరణించగా వారి మృత దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించి, తెలంగాణ రాష్ట్ర *తొలి ఉపముఖ్యమంత్రి డా. తాటికొండ రాజన్న* గారి ఆదేశానుసారం తక్షణ సాయంగా 2000రూ ఇచ్చిన స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్ గారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పులి అశోక్, యాక నాధం, మాజి సర్పంచ్ గాధరి బాబు పులిఆరోగ్యం, పులిమల్లయ్య, గాధరి సురేష్, దేవన్, అశోక్, పులి ఎల్లయ్య, బాలయ్య, పులి సుమన్, గార్లు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி