ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించిన కావ్య

65பார்த்தது
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన అభ్యర్ధి కడియం కావ్య కలిసారు. బుధవారం తన తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డితో కల్సి రేవంత్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி