గాంధీ మార్గం అనుసరణీయం: ఎంపీ

67பார்த்தது
మహాత్మా గాంధీ సత్యం, అహింస, సత్యాగ్రహ మార్గాలను అనుసరించి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని గాంధీజీ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, కమిషనర్, అదనపు కలెక్టర్, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி